SEARCH

Tuesday 24 February 2015

తెలంగాణా వచ్చుడు ఆంధ్రాకు ఎంత మంచిదో !

ఫ్లాష్ న్యూస్ చూస్తే  ఒక గొప్ప సంగతి ఇప్పుడే తెలిసింది.

తెలంగానం మొదలయినందుకు  మన కచరా గారు దేవుళ్ళకు మ్రొక్కిన మొక్కులకు డబ్బులు. ప్రభుత్వ ఖజానానించి విడుదల చేయిస్తున్నారట!
G.O  కూడా విడుదల చేసినట్లు సమాచారం. తొలి దఫా నిధులు కోసం. 
తిరుమల బాలాజీకి ఆభరణాలకు 5 కోట్లు
భద్రకాళి తల్లికి 2 కిలోల బంగారంతో  ఆభరణాలు
పద్మావతి మాతకు 15 గ్రాముల బంగారంతో ముక్కుపుడక
వీరభద్రునికి  15 గ్రాముల బంగారంతో  మీసాలు
దుర్గామ్మకు 15 గ్రాముల బంగారంతో ముక్కుపుడక
అజ్మీర దర్గాకు 5 కోట్లు ఇస్తారంట !

అదుర్స్ కదూ !

GHMC  ఎన్నికలకోసం, ఆంధ్రావోల్లను  మాత్రమె కాదు దేవుళ్ళని మంచి చెసుకొనుడు  వొధుల్తలెదు మన సారూ !

No comments:

Post a Comment