SEARCH

Tuesday 4 November 2014

రికార్డ్ బద్దలు కొట్టిన సెన్సెక్స్

ఈ రోజు భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 28 వేల మార్క్ ను టచ్ చేసింది. ఇండియన్ ఎకానమీ బలపడుతోందన్న అంచనాలతో మార్కెట్లలోకి నిధుల ప్రవాహం భారీగా ఉండటంలో సెన్సెక్స్, నిఫ్టీలు ఉరకలేస్తున్నాయి. మార్కెట్లు ప్రారంభమైన కాసేపటికే సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లు పెరిగి 28,006 పాయింట్లకు పెరిగింది. నిఫ్టీ 8,363కి చేరుకుంది

ఇంతకీ దీనివల్ల ఎవరికి లాభం !?

No comments:

Post a Comment