SEARCH

Wednesday 3 September 2014

మంచి ముహూర్తంలో రాజధాని ప్రకటన !


ఈ రోజు మధ్యాహ్నం 11.16కు రాజధానిపై సీఎం ప్రకటన 
ఆంధప్రదేశ్ నూతన రాజధానిపై నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు ప్రకటించారు.  మంచి ముహూర్తంలో రాజధాని  ప్రకటన ! 

No comments:

Post a Comment